ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలో సోమవారం డ్రోన్ కలకలం రేపింది. డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం తెలియడంతో భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు…బంగ్లాదేశ్ కు చెందిన మహిళ రిమోట్ కంట్రోల్ తో డ్రోన్ ఎగురవేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే డ్రోన్, రిమోట్ స్వాధీనం చేసుకుని…మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..అక్షరధామ్ ఆలయంలో డ్రోన్ కలకలం, పోలీసుల అదుపులో బంగ్లాదేశ్ మహిళ
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలో సోమవారం డ్రోన్ ఎగరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో స్పెషల్ సెల్ ఐబీ సహా అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్షరధామ్ ఆలయం సమీపంలో డ్రోన్ ఎగరవేసిన బంగ్లాదేశ్ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: