18 వేల కోట్లు ఈ రోజు రైతుల అకౌంట్స్లో జమ అయ్యింది. ఈరోజు లక్షా 25 వేల కిసాన్ సమృద్ది (Kisan Abundance) కేంద్రాలు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకొనే ప్రభుత్వం వచ్చింది. వారి మేలు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఈటల అన్నారు. ఈ పథకం ద్వారా కోట్ల మంది రైతులకు వారి భూమికి భూసార పరీక్షలు చేస్తున్నాం. కిసాన్ సమృద్ది కేంద్రాలు ఒన్ స్టాప్ సెంటర్. రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఇంకా 1 లక్ష 75 వేల ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తమన్నారు.
పూర్తిగా చదవండి..సీఎం కేసీఆర్ మోసపు మాటలు నమ్మొద్దు: రైతాంగానికి ఈటల విజ్ఞప్తి
ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాద్నగర్లో ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. షాద్నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీలో ఏర్పాటు చేయగా.. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నామని ఈటల అన్నారు.
Translate this News: