పాలు తాగడం వల్ల డయాబెటిస్, ఒబెసిటి, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి. మధుమేహం ఉన్నవారు తమ డైట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరిగిపోతాయి. అత్యధిక ప్రొటీన్,కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల మన ఆహారంలో పాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు జీవక్రియ సమస్యలు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా పాలు తాగా వద్ద అనే అంశంపై ఈ మధ్యకాలంలో ఒక చర్చ మొదలైంది.
పూర్తిగా చదవండి..పాలు తాగితే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..!!
Translate this News: