నేటికాలంలో మొబైల్ ఫోన్ మన దినచర్యలో భాగమైపోతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆఫీసు పని అయినా, స్కూల్ అసైన్మెంట్ అయినా అందరూ తమ పని కోసం మొబైల్ని ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా, చాలా మంది తరచుగా ఖాళీ సమయంలో స్క్రీన్ను స్క్రోల్ చేస్తూ ఎక్కువ సమయంలో మొబైల్ తోనే గడుపుతుంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ చూసి పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మొబైల్ ఉపయోగించిన తర్వాత దిండుపై పెట్టి నిద్రపోతుంటారు.
పూర్తిగా చదవండి..దిండు కింద మొబైల్ పెట్టుకుని పడుకుంటున్నారా? నరకానికి ఎంట్రెన్స్ దొరికినట్లే..!!
మనలో చాలామందికి ఉదయం నిద్రలేచి నుంచి మొదలు..రాత్రి పడుకునేంత వరకు మొబైల్ చూడటం అలవాటు. మొబైల్ చూడకుండా ఒకసెకను కూడా ఉండలేనివారు ఎందరో ఉన్నారు. అయితే మొబైల్ చూసిన తర్వాత చాలా మంది దిండు కింద పట్టుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. దాని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవల్సి వస్తుందో తెలుస్తే...జీవితంలో మరోసారి అలాంటి తప్పు చేయరు.
Translate this News: