రాష్ట్రపతి- 2018లో, భారత రాష్ట్రపతి, త్రి-సేనల సుప్రీం కమాండర్ జీతం రూ. 1.50 లక్షల నుంచి రూ. 5 లక్షలు పెంచారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ వేతన మార్పును ప్రకటించారు. గతంలో భారత రాష్ట్రపతి జీతం చివరిసారిగా జనవరి 2006 నుండి సవరించబడింది.
పూర్తిగా చదవండి..2018 తర్వాత భారత ప్రధాని,రాష్ట్రపతి నెల జీతం ఎంతో తెలుసా?
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA కూటమి వరుసగా 3వ సారి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టింది.అయితే దేశ ప్రధానికి, రాష్ట్రపతికి ఇచ్చే నెలవారీ జీతం, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: