నేటికాలంలో చాలామంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు. వీటితోపాటు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అయితే చాలా మంది లంచ్, సాయంత్రం డిన్నర్ మధ్య అనేక తప్పులు చేస్తుంటారు. దాని ఫలితంగా ఆరోగ్యం పాడుచేసుకుంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సమయంలో ఆకలిగా అనిపించినా…భోజనం తినాలనిపించదు. అలాంటి పరిస్థితిలో చాలా మంది జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గార్లు, నూనెలో వేయించిన ఫుడ్స్ తింటుంటారు. వీటి వల్ల బరువు పెరగడమే కాదు..అనేక రోగాలు కూడా చుట్టుముడుతాయి.
పూర్తిగా చదవండి..సాయంత్రం ఈ 5 పనులు అస్సలు చేయకండి. చేశారో బరువు పెరగడం పక్కా..!!
సాయంత్రం అవ్వగానే చాలామంది రకరకాల ఫుడ్స్ తింటుంటారు. ముఖ్యంగా సాయంత్రం జంక్ ఫుడ్, వేయించిన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కాహాల్ ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని చూడగానే నోరూరుతుంది. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యంతోపాటు ఈజీగా బరువు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Translate this News: