AP: వరద ముంపు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ.!

అంబేద్కర్ కోనసీమ జిల్లా శివాయిలంకలో మోకాళ్ళ లోతు నీటిలో వెళ్ళి సచివాలయ సిబ్బంది పెంక్షన్ల పంపిణీ చేశారు. వరద నీటిలో వచ్చి ఇంటి ఇంటికి పెంక్షన్లు ఇవ్వడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

New Update
AP: వరద ముంపు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ.!

Advertisment
తాజా కథనాలు