Disease X: ప్రపంచానికి మరో పెను ముప్పు ముంచుకొస్తోందా..? కరోనా మహమ్మారిని మించి విలయం సృష్టించబోతోందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. డిసీజ్ ఎక్స్ రూపంలో భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి లాగే ఈ డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. కరోనా కంటే డిసీజ్ ఎక్స్..7 రెట్లు తీవ్రంగా ఉంటుందని..ఈ వైరస్ బారి నుంచి ప్రజలు బయటపడటం కష్టమంటున్నారు. ఈ కొత్త వైరస్తో కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహించిన సైంటిస్ట్ కేట్ బ్రిఘం హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Disease X: ముంచుకొస్తోన్న మరో డేంజర్ వైరస్.. ఈసారి కరోనాను మించి..
ప్రపంచానికి మరో పెను ముప్పు ముంచుకొస్తోందా..? కరోనా మహమ్మారిని మించి విలయం సృష్టించబోతోందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. డిసీజ్ ఎక్స్ రూపంలో భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని హెచ్చరిస్తున్నారు.
Translate this News: