AP: 16 మంది పిల్లలకు డయేరియా.. విషయంగా పాప పరిస్థితి..!

విజయనగరం జిల్లా చిట్టంపాడు గ్రామంలో 16 మంది పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు. ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఓ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

AP: 16 మంది పిల్లలకు డయేరియా.. విషయంగా పాప పరిస్థితి..!
New Update
#vizianagarm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి