Chittoor District : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది.
పూర్తిగా చదవండి..CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్… సర్వేయర్ సస్పెండ్!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసుకోగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ. 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు.
Translate this News: