AP: 9 నెలల క్రితం అదృశ్యమైన భీమవరం యువతి ఇవాళ విజయవాడకు చేరుకోనుంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని 10రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి యువతి తల్లి కన్నీటిపర్యంతం అయింది. అప్పటికప్పుడే సీఐతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేసును దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పవన్ ఆదేశాలతో రంగంలోకి స్పెషల్ టీమ్..ఇన్స్టా చాట్ ద్వారా యువతిని జమ్ములో గుర్తించారు.
పూర్తిగా చదవండి..AP: పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా?
భీమవరం మిస్సింగ్ యువతి ఇవాళ విజయవాడకు చేరుకోనుంది. 9 నెలల క్రితం అదృశ్యమైన యువతిని జమ్ము నుంచి పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ ఇన్స్టా చాట్ ద్వారా యువతిని జమ్ములో గుర్తించారు.
Translate this News: