Delhi Pollution: వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కొద్దిరోజులుగా అక్కడ గాలి నాణ్యత కు సంబంధించిన ఇండెక్స్ పరిమితికి మించి నమోదు అవుతోంది. అక్కడి గాలి విషతుల్యంగా మారిపోయిందని ఇది సూచిస్తోంది. ఇండియా గేట్, అక్షరధామ్, రోహిణి, ఆనంద్ విహార్ సహా 13 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కు పైగా నమోదైంది. ఏక్యూఐ 300 కంటే ఎక్కువ ఉంటే చాలా ప్రమాదకరమైన కేటగిరీగా పరిగణిస్తారు.
పూర్తిగా చదవండి..Delhi Pollution: ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్య దెబ్బ.. స్కూల్స్ కు రెండురోజుల సెలవు
వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400కు పైగా నమోదైంది.దీంతో రెండు రోజులపాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు
Translate this News: