విపక్ష ఇండియా కూటమి ప్రతినిధుల బృందం ఈ రోజు మణిపూర్ పర్యటనకు బయలు దేరింది. ఈ బృందం రెండు రోజుల పాటు పర్యటించి రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయనుంది. అనంతరం మణిపూర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రంతో పాటు పార్లమెంట్ కు విపక్ష ప్రతినిధులు బృందం సూచనలు చేయనుంది.
పూర్తిగా చదవండి..మణిపూర్ చేరుకున్న ఇండియా కూటమి బృందం…. !
విపక్ష ఇండియా కూటమి ప్రతినిధుల బృందం ఈ రోజు మణిపూర్ పర్యటనకు బయలు దేరింది. ఈ బృందం రెండు రోజుల పాటు పర్యటించి రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయనుంది. అనంతరం మణిపూర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రంతో పాటు పార్లమెంట్ కు విపక్ష ప్రతినిధులు బృందం సూచనలు చేయనుంది.
Translate this News: