Paris Olympics 2024: ఒలింపిక్ ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికా కుమారి!

పారిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై 6-4 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈరోజు సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు దీపికా దూసుకెళ్లింది.

New Update
Paris Olympics 2024: ఒలింపిక్ ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికా కుమారి!

Deepika Kumari: పారిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఈరోజు (ఆగస్టు 03) జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో దీపికా కుమారి 6-4 తేడాతో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై విజయం సాధించింది. దీంతో ఇవాళ సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.అదేవిధంగా భారత్‌కు చెందిన భజన్ కౌర్ ఆర్చరీ పోటీలో తీవ్రంగా పోరాడి ప్రీక్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయింది.

Also Read: 12 ఏళ్ల తర్వాత కలిసిన వరల్డ్ కప్ హీరోస్.. పోస్ట్ వైరల్!

Advertisment
తాజా కథనాలు