మూడేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడింది. అభం శుభం తెలియని బాలుడికి మాయ మాటలు చెప్పి…కిడ్నాప్ చేసి…నిర్మానుష్య ప్రదేశంలో గొంతునులిమి హత్య చేసి…శవాన్ని పెట్రోలు పోసి తగలబెట్టాడు నిందితుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలుడిని ప్రాణాలు తీసిన నిందితుడు మంద సాగర్ ను దోషిగా నిర్దారించిన కోర్టు…అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
పూర్తిగా చదవండి..Telangana News: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!!
మూడేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడింది. అభం శుభం తెలియని బాలుడికి మాయ మాటలు చెప్పి...కిడ్నాప్ చేసి...నిర్మానుష్య ప్రదేశంలో గొంతునులిమి హత్య చేసి...శవాన్ని పెట్రోలు పోసి తగలబెట్టాడు నిందితుడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలుడిని ప్రాణాలు తీసిన నిందితుడు మంద సాగర్ ను దోషిగా నిర్దారించిన కోర్టు...అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
Translate this News: