పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. వాయవ్య పాకిస్తాన్ లో జమైత్ ఉలేమా ఇ ఇస్లాం ఎఫ్(జేయూఐ-ఎఫ్) సమావేశంలో బాంబు పేలడంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 39 మంది మరణించారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..భారీ బాంబు పేలుడు.. 39 మంది మృతి…!
పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. వాయవ్య పాకిస్తాన్ లో జమైత్ ఉలేమా ఇ ఇస్లాం ఎఫ్(జేయూఐ-ఎఫ్) సమావేశంలో బాంబు పేలడంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 39 మంది మరణించారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Translate this News: