భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఖలీస్తానీ భావజాలం రెండు దేశాలమధ్య నిప్పురాజేసింది. ఎంతకోరినా ట్రూడ్ అతివాదాన్ని అణచివేడంలో విఫలమయ్యారు. తాజాగా మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉన్నట్లు ట్రూడ్ ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాదు మన దేశ దౌత్యవేత్తను కూడా ట్రూడో బహిష్కరించారు. కేంద్రం కూడా అంతే దీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి.
పూర్తిగా చదవండి..Canada India tensions : దెబ్బతిన్న కెనడా, భారత్ దౌత్య సంబంధాలు..ఈ కంపెనీల్లో ఆందోళన!!
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు హీనస్థితికి చేరుకుంటున్నాయి. ఖలీస్థానీ అతివావ భావజాలం రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. రెండుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన నష్టాన్ని చవిచూడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా లక్షలకోట్లలో పెట్టుబడి పెట్టిన 30 భారతీయ కంపెనీలకు ముప్పు పొంచి ఉంది.
Translate this News: