Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. బడికి వెళ్లిన విద్యార్థిని మళ్ళీ తిరిగిరాని లోకానికి వెళ్ళింది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని శైలజ మృతి మిస్టరీగా మారింది. ఉదయాన్నే స్కూల్ కు వెళ్లిన శైలజ కొంత సమయం తర్వాత కడుపు నొప్పి అని స్కూల్ నుంచి వచ్చేసింది. అలా బడి నుంచి వచ్చిన అమ్మాయి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది.
పూర్తిగా చదవండి..Guntur: బడి నుంచి వెళ్లి.. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో శవమైన విద్యార్థిని..!
గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో సెవెన్త్ క్లాస్ విద్యార్థిని శైలజ మృతి మిస్టరీగా మారింది. ఉదయం స్కూలుకు వెళ్లిన శైలజ కడుపు నొప్పి అని స్కూలు నుంచి వచ్చేసింది. ఆ తర్వాత శైలజ గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. దీంతో శైలజ మృతిపై అనుమానం వ్యక్తం చేసింది కుటుంబం.
Translate this News: