AP: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం ధర్నా..! నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. వైద్యుల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు. By Jyoshna Sappogula 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update Follow Us షేర్ చేయండి #nelloreమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి