చంద్రబాబుతో సీపీఐ నేతల భేటీ!

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబును ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సీపీఐ నేతలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబుతో సీపీఐ నేతల భేటీ!
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి