చంద్రబాబుతో సీపీఐ నేతల భేటీ!

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబును ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సీపీఐ నేతలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.

New Update
చంద్రబాబుతో సీపీఐ నేతల భేటీ!
Advertisment
Advertisment
తాజా కథనాలు