ఛత్తీస్ ఘడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. బిలాస్పూర్ హైవేపై పెను ప్రమాదం జరిగింది. ప్రధాని కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాయ్పూర్కు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు బెల్తారా సమీపంలోని హైవేపై ఆగి ఉన్నకంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రతన్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు.
పూర్తిగా చదవండి..ప్రధానిమోడీ సభకు వెళ్తున్న బస్సును ఢీకొన్న కంటైనర్,ఇద్దరు కార్యకర్తలు మృతి..!!
ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాయ్పూర్ వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. బెల్టారా సమీపంలోని హైవేపై ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రతన్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు.
Translate this News: