TTD: ప్రతి మంగళవారం ఇలా అవకాశం ఇవ్వండి.. టీటీడీలో కాంగ్రెస్ నేతల ఆందోళన..!

తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల నుంచే ఈవిధానాన్ని అమలు చేయాలని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు.

New Update
TTD: ప్రతి మంగళవారం ఇలా అవకాశం ఇవ్వండి.. టీటీడీలో కాంగ్రెస్ నేతల ఆందోళన..!

Tirupati: తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో స్థానికులకు ప్రత్యేక దర్శనం అమలులో ఉండేదని.. బాపిరాజు టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు స్థానికులకు తిరుమల దర్శన విషయంలో ప్రాధాన్యత ఉండేదని పేర్కొన్నారు.

Also read: పార్టీ మార్పుపై బుట్టా రేణుక సంచలన వ్యాఖ్యలు..!

నూతన ప్రభుత్వం కూడా తిరుపతి వాసులకు స్థానికులకు ప్రతి మంగళవారం దర్సనభాగ్యం కల్పించాలన్నారు. వచ్చేనెల నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు