Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. గత రెండు రోజుల క్రితం హాస్టల్ లో కలుషిత నీరు త్రాగడంతో సుమారు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హాస్టల్ కు తరలించి వైద్యుల పర్యవేక్షణ లో ఉంచారు.
పూర్తిగా చదవండి..AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!
నెల్లూరు జిల్లా చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు.
Translate this News: