Crime News: కోటి 34 లక్షల నగదు, మద్యం సీజ్..!

పల్నాడు జిల్లాలో ఎన్నికల‌కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ శివశంకర్. ఇప్పటివరకు కోటి 34 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్ చేశామన్నారు. కలెక్టరేట్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

New Update
Crime News: కోటి 34 లక్షల నగదు, మద్యం సీజ్..!
Advertisment
తాజా కథనాలు