KALESWARAM VICHARANA: కాళేశ్వరం ,విద్యుత్ ప్రాజేక్టులపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టులపై విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించనుంది.
పూర్తిగా చదవండి..CM REVANTH REDDY: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ ఎల్.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించనుంది.
Translate this News: