New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Revanth-Nomination-Rally--jpg.webp)
సికింద్రాబాద్ సీటును బిడ్డ కోసం కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బస్తీలకు సంక్షేమ పథకాలు చేరాలంటే దానం నాగేందర్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు నాగేందర్ నామినేషన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ కింది వీడియోలో చూడండి.
తాజా కథనాలు