RRRపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష-VIDEO

రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యలు, అలైన్మెంట్ తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.

New Update
Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

Advertisment
తాజా కథనాలు