New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-Review-.jpg)
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇక నుంచి ప్రతీ 4 వారాలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానన్నారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.