/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TS-TET-2024.jpg)
తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,996 మంది హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 మంది హాజరు కాగా కేవలం 51,443 మంది మాత్రమే అర్హత సాధించారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-2024) ఫలితాలను ముఖ్యమంత్రి @revanth_anumula గారు బుధవారంనాడు విడుదల చేశారు.#TelanganaTeacherEligibilityTest2024 pic.twitter.com/3imGwIcKKC
— Telangana CMO (@TelanganaCMO) June 12, 2024