New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Revanth-reddy-.jpg)
మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. యువ శాస్త్రవేత్త ప్రయణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.