New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jagan--jpg.webp)
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా సాగనుంది. లంచ్ తర్వాత కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు జగన్.