సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర-LIVE

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా సాగనుంది. లంచ్ తర్వాత కావలి క్రాస్‌ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు జగన్.

New Update
సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర-LIVE

Advertisment
తాజా కథనాలు