ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం పలు విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద మూడు సోలార్ ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం పలు విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద మూడు సోలార్ ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Translate this News: