CM Jagan : ప్రకాశం జిల్లా(Prakasam District) ఒంగోలు ఎన్(Ongole N).అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్(CM Jagan) పాల్గొని ప్రసంగించారు. ఒంగోలులో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. సభలో సీఎం మాట్లాడుతూ.. నేడు మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు.
పూర్తిగా చదవండి..CM Jagan : ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం
ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Translate this News: