TDP: వారు పార్టీలో ఉండొద్దు.. టీడీపీ నాయకుల మధ్య రచ్చ..!

విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకుల మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వారు టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉన్నారన్నారు.

New Update
TDP: వారు పార్టీలో ఉండొద్దు.. టీడీపీ  నాయకుల మధ్య రచ్చ..!

Viziangaram: విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీర్మానం చేసుకున్నారు. ఆ ఇద్దరూ టీడీపీలో ఉంటే ఊరుకునేది లేదని.. టీడీపీ సభ్యత్వంలో ఉంటూ వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. వారు మర్యాదగా పార్టీ నుండి తప్పుకుంటఏ మంచిదని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు