వింటేజ్ వెంకీ మామ..
మీను.. టింగ .. టింగ.. మీను అంటూ సాగిన ఈ మెలడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పాటలో భీమ్స్ మ్యూజిక్ హాలైట్ గా అనిపించింది. మీనాక్షి, ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ కాంబోలో సాగిన ఈ పాటలోని విజువల్స్ వింటేజ్ వెంకీ మామను గుర్తుచేస్తున్నాయి. ఈ వెంకటేష్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షితో లవ్ స్టోరీ గురించి తన భార్యకు పాట రూపంలో చెబుతాడు. భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఈ మెలడీని పాడారు.
A beautiful narrative of an Ex-Cop and Ex-Girlfriend's love story, to his excellent wife 😘
— Anil Ravipudi (@AnilRavipudi) December 19, 2024
Presenting #Meenu Song for you all ❤️
— https://t.co/aCGX4ctxZq
A huge thank you to my brother #Bheemsceciroleo for perfectly composing the tune that fits the situation, and to… pic.twitter.com/hF1SuHX7um
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు మీద' సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. పాపులర్ సింగర్ రమణ గోగుల వాయిస్ తో ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో రెండు పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సారి వెంకీ మామ మంచి మ్యూజికల్ హిట్ కొట్టబోతున్నట్లు అనిపిస్తోంది.
Also Read: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!