Drishyam 3: జార్జ్ కుట్టీ మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి సస్పెన్స్ పీక్స్!

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'దృశ్యం' సీక్వెల్ 'దృశ్యం 3' నేడు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. హీరో మోహన్ లాల్, డైరెక్టర్ జీతు జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు