టైం చూసి దెబ్బకొట్టిన చిరు.. అల్లు అర్జున్ కి బిగ్ షాక్

సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో నేడు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి రావడం లేనట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు ఆహ్వానించగా.. చిరంజీవి చెన్నైలో ఉండటం వల్ల రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం.

New Update

సీఎం రేవంత్ కలవనున్న సినీ ప్రముఖులు 

ఈ భేటీకి  నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ హాజరుకానున్నారు. అదే సమయంలో డైరెక్టర్స్ విషయానికొస్తే.. త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ సీఎం రేవంత్ ని కలవడానికి   వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు