వైసీపీ(ycp), టీడీపీ(tdp) కార్యకర్తలు మరోసారి బాహాబాహీకి దిగారు. చిత్తూరు జిల్లా(chitoor district) పూతలపట్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరోసారి ఘర్షణ పీక్స్కు వెళ్లింది. నాలుగు రోడ్ల కూడలిలో ఇరు వర్గాల మధ్య రచ్చ జరిగింది. చంద్రబాబు బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.
పూర్తిగా చదవండి..మారని తీరు.. పూతలపట్టులో తన్నుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు
వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మరోసారి తన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక నిన్న పుంగనూరులో వైసీపీ,టీడీపీ మధ్య రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే.
Translate this News: