Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. ఇచ్చాపురం మండల పరిధిలోని డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం మృత కళేబరం కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు తిమింగలాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. అదే విధంగా చుట్టుపక్కల పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తూ ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Srikakulam: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..!
శ్రీకాకుళం జిల్లాలో డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దీంతో, చుట్టుపక్కల విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తు ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Translate this News: