కోడికత్తి కేసును ఎన్ఐఏ కోర్టు ఆగష్టు 8 కి వాయిదా వేసింది. అదే విధంగా ఈ కేసును విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిందితుడు శ్రీను తరపున వాదిస్తున్న న్యాయవాది గగన సింధు కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమన్నారు. ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదని.. ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు.
పూర్తిగా చదవండి..కోడి కత్తి కేసు విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ..ఆగష్టు 8 కి వాయిదా!
కోడికత్తి కేసును ఎన్ఐఏ కోర్టు ఆగష్టు 8 కి వాయిదా వేసింది. అదే విధంగా ఈ కేసును విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిందితుడు శ్రీను తరపున వాదిస్తున్న న్యాయవాది కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమని.. ఈ కేసును తేలిగ్గా వదిలేసేదే లేదని.. ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామన్నారు.
Translate this News: