KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..KA Paul: KA పాల్పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఏం చేశారంటే..?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Translate this News: