TDP CHief Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై మృతి చెందారు. అయితే బాధిత కుటుంబాలను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ద్వారా పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సహాయం అందిస్తూ.. పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు ఆసక్తికర ట్వీట్.. భువనేశ్వరి రియాక్షన్ చూడండి..!
భువనేశ్వరీ.. అరకు కాఫీ ఎలా ఉందంటూ చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు ప్రాంతంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు భువనేశ్వరీ. ఈ సందర్భంగా గిరిజనులు సాగు చేస్తున్న కాఫీని రుచి చూశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
Translate this News: