New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Kishan-reddy-ujjayini-temple-.jpg)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నానన్నారు.