గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన వారికి బండి సంజయ్ శుభాకాంక్షలు

తెలంగాణలో ఈ రోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిక కాని అభ్యర్థులు సైతం నిరాశ పడవద్దని సూచించారు.

New Update
గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన వారికి బండి సంజయ్ శుభాకాంక్షలు

Advertisment
Advertisment
తాజా కథనాలు