Cancer Patients: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ బడ్జెట్లో క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు మందుల కస్టమ్ డ్యూటీని తగ్గించనున్నామని, దీంతో ఈ మందుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో లక్షలాది మంది రోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 23 Jul 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Cancer Patients: బడ్జెట్ లో క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు మందుల కస్టమ్ డ్యూటీని తగ్గించనున్నామని, దీంతో ఈ మందుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో లక్షలాది మంది రోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇది కాకుండా, ఎక్స్-రే యంత్రాలతో సహా అనేక వైద్య పరికరాలపై కూడా రాయితీలు ఇవ్వబడతాయని తెలిపారు. దీంతో ప్రజలకు ఉపశమనం కలుగనుంది. #cancer-patients మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి