కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తులు, ఆయన భార్య గాలి అరుణ లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలని CBI కోర్టు ఆదేశించింది. 65 కోట్ల విలువైన గాలి దంపతులకు చెందిన 124 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ చట్టం కింద 82 ఆస్తులను మాత్రమే జప్తు చేసేందుకు కోర్టు అనుమతించింది.
పూర్తిగా చదవండి..గాలి జనార్థన్ రెడ్డికి బిగ్ షాక్

Translate this News: