జూలై నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజ కంపెనీలకు చెందిన కార్లన్నీ పటిష్ట విక్రయాలను సాధించాయి. కార్లు మాత్రమే కాదు ద్విచక్రవాహనాలు కూడా భారీగా అమ్ముడుపోయాయి. ద్విచక్రవాహనాల్లో అగ్రశ్రేణి కంపెనీలు అయిన హీరోమోటో, హెచ్ఎంఎస్ఐల వాల్యూమ్ లలో క్షీణత ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలను పొందాయి. జూలైలో కంపెనీలు విడుదల చేసిన అమ్మకాల సంఖ్య ప్రకారం..మారుతి సుజుకి 6.5శాతం వృద్ధితో 1.5 లక్షల యూనిట్లను విక్రయించింది.
పూర్తిగా చదవండి..పండుగల సీజన్ ముందు ఊపందుకున్న కార్ల అమ్మకాలు.. ఏ కార్లు ఎలా సేల్ అవుతున్నాయంటే..!!
వచ్చేదంతా పండగల సీజన్. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు జోరందకున్నాయి. జూలై నెలలో కార్ల విక్రయాలు భారీగా జరిగాయి. దిగ్గజాలు మారుతీ, సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా ఇలా జూలైలో పటిష్ట విక్రయాలను సాధించాయి. కార్లు మాత్రమే కాదు ద్విచక్రవాహనాల కొనుగోలు కూడా భారీగానే పెరిగాయి.
Translate this News: