మహారాష్ట్రలోని బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై పెను ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 25 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బుల్దానా జిల్లా సింధ్ఖేదరాజా సమీపంలోని పింపాల్ఖుటా గ్రామ సమీపంలో సమృద్ధి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్యాసింజర్ బస్సు నాగ్పూర్ నుంచి పూణె వెళ్తోంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో నాగ్పూర్, వార్ధా, యవత్మాల్కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు విదర్భ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు.
పూర్తిగా చదవండి..మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం…25 మంది సజీవదహనం..!!
మహారాష్ట్రలోని బుల్దానాలో సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Translate this News: