Buddha Venkanna: వైఎస్ చనిపోతే పార్టీ చేసుకున్న వంశీని పార్టీలో చేర్చుకున్నారు: బుద్ధా వెంకన్న

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీపై విమర్శల దాడికి దిగారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ ను ఇష్టంవచ్చినట్టు తిట్టి ఇప్పుడు పారిపోయాడని అన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీని జగన్ చేర్చుకున్నాడని విమర్శించారు.

New Update
AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్‌.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్

Buddha Venkanna: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీపై విమర్శల దాడికి దిగారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టి పారిపోయాడని అన్నారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు వాగటం ఎందుకు ఎన్నికల అయిపోయిన వెంటనే పారిపోవటం ఎందుకు? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వంశీని అరెస్టు చేశారని తప్పుడు ప్రచారం చేశారని.. వంశి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు అని ఫైర్ అయ్యారు.

పరిటాల రవి అనుచరుడివని ప్రగల్బాలు పలికిన వాడివి నివు ఆఖరికి పరిటాల రవి ఆస్తులు కూడా దోచుకున్నాడని ఆరోపించారు. ఇంటిలిజెన్స్ డీజీపీ ఆంజనేయులు హని టైప్ చేసి ఇరిగించాడని అన్నారు. సూర్యుని నేనే చంపించాను పోస్కోలు మాటలు చెప్పి బతికేవాడని.. వంశీ కి కరెక్ట్ అనేది ఉందా?.. నీకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి పరిటాల రవి దగ్గర నీ ఒక చెంచావి అని మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేయకుండానే సోషల్ మీడియాలో అర్థం చేశారని ప్రచారం చేశారు వంశీ పారిపోయినటువంటి వ్యక్తి అని అన్నారు.

ఉరి శిక్ష వేసిన వ్యక్తి కూడా క్షమాభిక్ష ఉంటుంది కానీ ఇలాంటి వంశీకి క్షమాభిక్ష ఉండదని అన్నారు. ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందని రజనీకాంత్ డైలాగులు చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చేసరికి గజినీకాంత్ మాటలు చెబుతూ ఉన్నాడని చురకలు అంటించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్నాడు వంశీ అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడని ఆరోపించారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటా

Advertisment
తాజా కథనాలు